Exclusive

Publication

Byline

''ఉగ్రదాడిని అడ్డుకుని, టెర్రరిస్ట్ నుంచి రైఫిల్ లాక్కోవడానికి ప్రయత్నించి..'' - పహల్గామ్ లో సామాన్యుడి సాహసం

భారతదేశం, ఏప్రిల్ 23 -- దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో కశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ చేసిన సాహసోపేత చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహల్గామ్ లో కార్ పార... Read More


హ్యుందాయ్ ఫ్రీ కార్ చెకప్ సర్వీస్; ఈ 'స్మార్ట్ కేర్ క్లినిక్' ఆఫర్ కొన్ని రోజులే..

భారతదేశం, ఏప్రిల్ 23 -- హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ అవుట్ రీచ్ ను పెంచడానికి, వాహనాల క్రమం తప్పకుండా నిర్వహణను ప్రోత్సహించడానికి హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ అనే దేశవ్యాప్త సర్వీస్ ను ప్రారంభి... Read More


''కెమెరాలున్న హెల్మెట్ ధరించి, దారుణాన్ని రికార్డు చేసి..'' పహల్గామ్ ఉగ్రదాడి పూర్తి వివరాలు

భారతదేశం, ఏప్రిల్ 23 -- జమ్ముకశ్మీర్ లోని సుందరమైన పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ లో విహారయాత్రను ఆస్వాదిస్తున్న పౌరులపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అక్కడి దృశ్యం భయానకంగా మారింది. ఈ ఉగ్రదాడిలో 26 మ... Read More


'పేరుకే టీఆర్ఎఫ్.. నిజానికది లష్కరేనే..!' పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ మూలాలివే..

భారతదేశం, ఏప్రిల్ 23 -- పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. ఈ టీఆర్ఎఫ్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా 201... Read More


బడ్జెట్ ధరలో, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ తో.. వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్

భారతదేశం, ఏప్రిల్ 22 -- వివో తన టి సిరీస్ మోడళ్లకు అదనంగా వివో టి 4 5 జీని భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ఎస్ఓసీ, 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఇంకా మరెన్న... Read More


''పో.. వెళ్లి ఈ విషయం మోదీకి చెప్పు''.. కశ్మీర్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదుల సందేశం

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పహల్... Read More


ఆ ఏడుగురిలో తదుపరి పోప్ ఎవరు? పోప్ ను ఎవరు, ఎలా ఎన్నుకుంటారు?

భారతదేశం, ఏప్రిల్ 22 -- రోమన్ కాథలిక్ చర్చి తొలి లాటిన్ అమెరికన్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న గుండెపోటుతో మరణించినట్లు వాటికన్ తెలిపింది. 88 ఏళ్ల ఆయన ఇటీవల డబుల్ న్యుమోనియాతో ఇబ్బంది పడ్డారు. హో... Read More


క్యూ 4 ఫలితాలను ప్రకటించిన హెచ్సీఎల్ టెక్; అర్హులైన షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక ఫలితాలతో పాటు డివిడెండ్ ను కూడా ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్... Read More


కశ్మీర్లో దారుణం; టూరిస్ట్ లపై ఉగ్రవాదుల కాల్పులు; 20 మంది వరకు పర్యాటకుల మృతి!

భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టెర్రరిస్ట్ ల కాల్పుల్లో గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్... Read More